Home » three injured
ఆర్టీసీ బస్సు అతివేగంగా వెళ్తూ ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పెళ్లిలో రసగుల్లాల విషయంలో తలెత్తిన ఘర్షణ ఒకరి మృతికి కారణమైంది. విందు భోజనంలో రసగుల్లాలు సరిపడినంతగా లేకపోవడంతో వధూవరుల తరఫు బంధువులు వాగ్వాదానికి దిగారు. ఇది చివరకు ఘర్షణకు దారితీసింది.
కరోనా కట్టడికి పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తోంది. ప్రభుత్వాలు లాక్ డౌన్ ఆదేశాలు ఇచ్చిన వెంటనే రంగంలోకి దిగి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల రోడ్లపై వస్తున్న వారిని పోలీసులు అడ్డుకొని కేసులు నమోదు చేస్తున్నారు.