Home » Three kilometers
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. నిన్నటి నుంచి పెరటాసి నెల మొదలుకావడం.. మరోవైపు వీకెండ్ కావడంతో కొండపైకి భక్తుల రాక పెరిగింది. దీంతో శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అన్నప్రసాద భవనం, లడ్డూకౌంటర్, అఖిలాండం, బస్టాండ్, వైకుంఠం క్య
ప్రసవం నొప్పులతో వేదన పడుతున్న గర్భిణిని మూడు కిలోమీటర్ల దూరం చేతులమీదనే మోసుకెళ్లారు బంధువులు. అయినా బిడ్డను దక్కించుకోలేకపోయారు. సరైన రోడ్డు సౌకర్యాలు లేక అంబులెన్స్ రాని పరిస్థితి. దీనికి తోడు వర్షాలు భారీగా కురుస్తుండటంతో విశాఖలోని �
ఆ కొండల్లోకి వాహనాలు వెళ్లవు.. ఏదైనా అయితే మనుషులే మోసుకు రావాలి. విజయనగరం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తరచుగా ఇటువంటి ఘటనలే జరుగుతున్నాయి. గర్భిణీ స్త్రీలను.. నడవలేని స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి అంటే ఇలా డోలీలపై మోసుకెళ
విశాఖ ఏజెన్సీలో హృదయ విధారకర సంఘటన చోటు చేసుకుంది. బ్రిడ్జీ సరిగ్గా లేకపోవడంతో చిన్నారి మృతదేహాన్ని చేతులపై ఎత్తుకుని తల్లిదండ్రులు మూడు కిలో మీటర్లు నడిచారు. విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం కితలంగి పంచాయతీ వయ్యా గ్రామానికి చెందిన బాబురావ�
దిక్కుమాలిన కరోనా వైరస్ మూలంగా ఎన్నో దేశాలు షట్ డౌన్ అయ్యాయి. దీని ఫలితంగా ప్రజాజీవనం స్థంభించిపోయింది. భారతదేశంలో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ పంజా విసురుతోంది. ఎక్కడి వారెక్కడో ఉండాలని, ఇంట్లోనే ఉండి..వైరస�