Home » three persons
ఉత్తరప్రదేశ్లో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధులకు శిక్ష పడింది. బాలిక అత్యాచార కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే నిందితుల్లో ఒక్కొక్కరికి రూ.31వేల జరిమానా కూడా విధించింది. అయితే, అత్యాచార
కెజిఎఫ్.. ఇండియన్ సినిమాకే హైలెట్ అయిన కన్నడ సినిమా. రికార్డుల కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్న సినిమా. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో..
యూట్యూబ్లో చూసి బైకులను చోరీ చేస్తూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలను ఇద్దరు కానిస్టేబుల్స్ ఛేజ్ చేసి పెట్టుకున్నారు. హాస్టళ్ల ముందు పార్కింగ్ సదుపాయం లేక బయటపెట్టుకుని ఉండే బైక్లను అర్థరాత్రి సమయంలో ఎవరూ లేనప్పుడు చూసుకుని దొంగతనం చేసే
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎంపీ మోహన్ కుండారియా శరణార్థి కుటుంబానికి చెందిన ముగ్గురికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు.