Home » Three Telugu People Died
అమెరికా మంచు బీభత్సంలో ముగ్గురు తెలుగు వాళ్లు మరణించారు. అరిజోనాలో ఈ ఘటన జరిగింది. గడ్డకట్టిన సరస్సు దాటుతుండగా.. నారాయణ, హరిత సహా మరొకరు గల్లంతయ్యారు.