-
Home » Three Telugu People Died
Three Telugu People Died
America Bomb Cyclone : తీవ్ర విషాదం.. అమెరికా మంచు బీభత్సంలో ముగ్గురు తెలుగు వాళ్లు దుర్మరణం
December 27, 2022 / 08:51 PM IST
అమెరికా మంచు బీభత్సంలో ముగ్గురు తెలుగు వాళ్లు మరణించారు. అరిజోనాలో ఈ ఘటన జరిగింది. గడ్డకట్టిన సరస్సు దాటుతుండగా.. నారాయణ, హరిత సహా మరొకరు గల్లంతయ్యారు.