Home » Thursday
దేశవ్యాప్తంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. మొత్తం 230కిపైగా రైళ్లను రద్దు చేసింది. వీటిలో 180 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మిగతా రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా గురువారం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వీటితో పాటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు కూడా ఈ
హైదరాబాద్ : నగర వాసులకు ముఖ్య గమనిక. ముందే జాగ్రతపడాల్సిన విషయం ఇది. 2019, జనవరి 24వ తేదీ గురువారం నగరంలోని చాలా ప్రాంతాలకు నీటి సరఫరా బంద్ కానుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోతుందని వాటర్ వర్క్స్ అధికారులు తెలిపారు. �