Home » tiger cubs
వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పులి పిల్లలు సంచారంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాల్లో గత ఏడు రోజుల్లో ఐదు పిల్లలతో సహా ఏడు పులులు మరణించాయి. ఒక పులి దీర్ఘకాల అనారోగ్యంతో మరణించింది. పులి పిల్లలు తల్లి నుండి విడిపోయిన తర్వాత ఆకలితో మరణించాయి. ఈ ఘటనలపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు....
అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా రణథంబోర్ అభయారణ్యంలోని పులి పిల్లలకు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్లు పెట్టారు. రాజస్థాన్లోని ఓ పులి పిల్లకు పారా ఒలింపిక్ పతక విజేత అవనీ లేఖరా పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి ట్వీట్
తల్లి నుంచి తప్పిపోయిన నాలుగు పులికూనలను వాటి తల్లి వద్దకు చేర్చటానికి నంద్యాల జిల్లా నల్లమల అడవుల్లో 92 గంటలపాటు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీతో తల్లికి శాశ్వతంగా దూరమైపోయాయి నాలుగు పులి కూనలు. దీంతో ఆ నాలుగు పులికూనలకు అధ
92 గంటల ప్రయత్నం ఫలించలేదు. పేగు బంధం తెగిపోయింది. తల్లికి శాశ్వతంగా దూరమైపోయాయి నాలుగు పులి కూనలు. నంద్యాల జిల్లా పెద్దగుమ్మాడపురంలో ఆపరేషన్ మదర్ టైగర్ ముగిసింది.
టైగర్ టీ 108 ఆపరేషన్ ఫెయిల్
నంద్యాల జిల్లా ఆపరేషన్ టైగర్ T108లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాలుగు పులిపిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు ఫారెస్టు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రాత్రి ఫారెస్టు అధికారులు పులి పిల్లలను కొత్తపల్లి మండలం ముసలపాడు స�
అటవీ అధికారులకు పులి కూనల టెన్షన్
ఆదివారం ఉదయం గ్రామంలోని ఒక వ్యక్తి ఈ పులి పిల్లలను చూశాడు. వెంటనే స్థానికులకు, అటవీ అధికారులకు సమాచారం అందించాడు. పెద్దగుమ్మడాపురం చేరుకున్న అటవీ అధికారులు పులి పిల్లలను పరిశీలిస్తున్నారు. అయితే, ఈ పిల్లల తల్లి కనిపించకపోవడం ఆందోళన కలిగిస�
బండీపుర అభయారణ్యంలో సోమవారం గస్తీలోనున్న అటవీ సిబ్బందికి పొదల్లో సుమారు నెలన్నర వయసున్న మూడు పులి కూనలు..