కాకినాడ జిల్లాలో పులి కోసం సాగుతున్న వేట 18వ రోజుకు చేరింది. అయినా ఇంకా పులి చిక్కలేదు. కాకినాడ జిల్లా పత్తిపాడు పరిసరాల్లో పులి సంచరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులిసంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఆదివారం టేకులపల్లి మండలంలోని కేవోసీ, కుంటల్ల మీదుగా రోళ్లపాడు వైపు వెళ్లిన పులిని స్థానికులు, ఫారెస్టు అధికారులు ప