Home » Tiger
పులి ఎక్కడా.. బాతు ఎక్కడ? ఆ రెండు ఆడుకోవడమేంటి అనుకుంటున్నారా.. ఈ వీడియో చూస్తే మీకూ ఓ క్లారిటీ వస్తుంది. 46సెకన్ల పాటు ఉన్న వీడియోలో.. దాక్కుంటున్న బాతును పట్టుకునేందుకు తంటాలు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వీరాపూర్ అడవుల్లో పులి కలకలం రేపింది. రెండు రోజుల క్రితం పశువుల మందపై పులి దాడి చేసింది. కొన్నిరోజులుగా పులి సంచరిస్తుండటంతో ట్రాకింగ్ కెమెరాలను అమర్చారు.
ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలో పులుల సంచారం ఎక్కువైంది. పులులు అడవిలోంచి గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయపెడుతున్నాయి. సాధుజంతువులపై దాడి చేసి చంపుకుతింటున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులిసంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఆదివారం టేకులపల్లి మండలంలోని కేవోసీ, కుంటల్ల మీదుగా రోళ్లపాడు వైపు వెళ్లిన పులిని స్థానికులు, ఫారెస్టు అధికారులు ప
దేశవ్యాప్తంగా పులుల గణన కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అటవీశాఖ అధికారులు మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా తాడోబా అభయారణ్యంలో పులుల గణన చేపట్టారు.
ఆదిలాబాద్ జిల్లాను పెద్దపులులు భయపెడుతున్నాయి. అడవిలో ఉండాల్సిన బెబ్బులి జనావాసాల్లోకి వచ్చి ప్రజలను బెంబేలెత్తిస్తోంది.
తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం కలకలం రేపింది. నిన్న అర్థరాత్రి మొదటి ఘాట్ రోడ్డులో తిరుమల నుంచి తిరుపతికి కారులో వెళుతున్న ప్రయాణికులు వినాయకుడి గుడివద్ద చిరుత సంచర
పులి పంజా విసిరితే ఎంత పెద్ద జంతువైనా కిందపడాల్సిందే.. కానీ కొన్ని సార్లు వేటాడాలనుకే జంతువు దైర్యం ముందు పులి పంజా పనిచేయదు, ఎంత బలం ఉన్నా తోకముడిచి పరుగు తీయాల్సి వస్తుంది.
Nehru Zoo Park : హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ లో ఈ రోజు రెండు జంతువులు మృతి చెందినట్లు జూ సిబ్బంది తెలిపారు. 83 ఏళ్ల వయస్సున్న రాణి అనే పేరు గల ఏనుగు… 21 సంవత్సరాల వయస్సున్న అయ్యప్ప అనే చిరుత పులి మరణించాయి. ఈ రెండు జంతువులు వయస్సు ఎక్కువవటం… కొన్
భారతదేశం నుంచి బంగ్లాదేశ్ కు 100 కిలోమీటర్లు నడి వెళ్లింది ఓ పెద్దపులి. నాలుగు నెలలపాటు నడిచి 100 కిలోమీటర్లు నడిచి భారతదేశం అడవుల నుంచి బంగ్లాదేశ్ అడవులకు చేరుకుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన భారతదేశంలోని సుందర్ బన్స్ అడవి