Home » Tiger
ఇటీవల రవీనా టాండన్ మధ్యప్రదేశ్లోని సాత్పురా టైగర్ రిజర్వులో టూర్ కి వెళ్లారు. అక్కడ జీపులో ప్రయాణిస్తూ పులులని వీడియోలు తీశారు. ఈ క్రమంలో వారు పులికి మరింత దగ్గరికి వెళ్లి వీడియోలు తీశారు. అనంతరం ఆ వీడియోల్ని తన సోషల్ మీడియాలో............
మనుషులను చంపుతూ కొంత కాలంగా భయాందోళనలు రేపిన ఓ పులిని అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు ఇవాళ ఉదయం బంధించారు. ‘‘కాంఫ్లిక్ట్ టైగర్ సీటీ-1’’గా అధికారులు పిలుస్తున్న ఆ పులి మహారాష్ట్రలోని గడ్చిరోలీ, చంద్రపూర్ జిల్లాల్లో 13 మందిని చంపింది. ఆ పులిని పట్
గతంలో కృష్ణంరాజు, ఆయన భార్య కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయనకి పులులతో ఉన్న సంబంధం గురించి చెప్పారు. కృష్ణంరాజు మాట్లాడుతూ.. ''ఓ సారి నేను వేటకి వెళ్ళినప్పుడు పులి నా మీద అటాక్ చేసింది.............
వాహనదారులు అడవి మార్గంలో రహదారిపై ప్రయాణించే సమయంలో అప్పుడప్పుడు అడవి జంతువులు తారసపడుతుంటాయి. వాటిని చూసి భయంతో వాహనాన్ని వెనక్కి తిప్పడమో, లేక ఆ అడవి జంతువు పోయే వరకు వేచి ఉండి వెళ్లడమో చేస్తుంటాం. ఒక్కోసారి రోడ్డుపై వచ్చే వాహనాలను చూసి �
విస్సన్నపేట శివారు రంగబోలు గెడ్డ, పడమటమ్మ లోవ ప్రాంతాల్లోనే కొంతకాలంగా పెద్ద పులి సంచరిస్తోంది. ఇటీవల ఒక దూడను పులి సగం తిని వదిలేసింది. ఆ లేగదూడ కళేబరాన్ని తినడానికి గురువారం రాత్రి మళ్లీ పులి వచ్చినట్లు తెలిసింది.
గత 20 రోజులుగా కాకినాడ జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులి తన స్ధావరాన్ని తరుచూగా మారుస్తోంది.
తాజాగా ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామ పరిసరాల్లో పులి అడుగుజాడలను అధికారులు గుర్తించారు. అయితే, పులి అటవీ ప్రాంతం వైపు వెళ్తుందని అధికారులు అంచనా వేయగా, మళ్లీ యూ టర్న్ తీసుకుని ఏలేశ్వరం మండలం నుంచి వెనక్కి వచ్చింది.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోలవరపుపాలెం, పొడపాక గ్రామల మధ్య సంచంరించిన పులి ఇప్పుడు తన స్ధావరాన్ని మార్చింది.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పెద్ద పులి సంచారంతో ప్రజలు భయంతో వణికి పోతున్నారు. ఒమ్మంగి, పోతులూరూ, మధ్య పంట పొలాల్లో పెద్దపులి తిరుగుతున్న వీడియోలు అటవీ శాఖ ఏర్పాటు చేసిని సీసీ కెమెరాలకు చిక్కాయి.
మహారాష్ట్ర నాగపూర్ జిల్లా పరిధిలో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ లో ఒక పెద్దపులి.. మెడకు ఉచ్చుతో ప్రాణాపాయస్థితిలో సంచరిస్తుందంటూ ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు.