Home » timings
బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ పడింది. పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కుదించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమం�
నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. లాస్ట్ మైలు నుంచి రాత్రి 7.45 గంటల వరకే చివరి మెట్రో రైలు నడపనున్నట్లు తెలిపారు. అలాగే చివరి స్టేషన్ ను రాత్రి 8.45 నిమిషాలకు మెట్రో చేరుకోనున్నట్లు వెల్లడి�
ap government diwali celebrations: ఏపీలో దీపావళి సంబరాలపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రెండు గంటలు మాత్రమే టపాసుల వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం సూచించ�
తెలంగాణ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో అడ్మిషన్లకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు నర్సరీ నుంచి ఆన్ లైన్ క్లాసులకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ స్కూల్స్ పిల్లలకు టీవీ పాఠాల సమయం కూడా ఫిక్స్ చేసి�
పియుష్ గోయల్ నేతృత్వంలో భారత రైల్వే రూ.30వేల కోట్ల మెగా ప్రైవేట్ రైళ్ల ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది కేంద్ర రైల్వే శాఖ. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో ప్రైవేటు రైళ్లను నడిపించేందుకు నిర్ణయం తీసుకున్న కేంద్రం.. సికింద్రాబాద్ క్లస్టర్లో పది రూట�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ప్రారంభ తేదీల్లో ఎటువంటి మార్పులు లేకుండానే పూర్తి షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. ఐసీసీ హై పవర్ కమిటీ మీటింగ్ కారణంగా విదేశీ ఆటగాళ్లు టోర్నీకి రావడం ఆలస్యమవుతుందని ఊహాగానాలు వినిపించాయి. వాటన్నిటినీ �
హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఏపీలో బార్ల పాలసీపై సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 19,2019) అధికారులతో సమీక్ష నిర్వహించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బార్ల సంఖ్యను 40శాతానికి
ఢిల్లీలో ఆందోళన కలిస్తున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరోసారి సరి-బేసి వాహన విధానాన్ని అమలు చేస్తోంది. మూడవ సారి అమల్లోకి తీసుకువచ్చిన ఈ సరి-బేసి విధానాన్ని ఉల్లంఘించినవారిపై భారీ మూల్యం చె�
ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళ్లలో అక్టోబరు 1నుంచి మార్పులు జరగనున్నాయి. స్థానిక ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా.. రిజర్వు బ్యాంకు సూచించిన మూడు రకాల పనివేళ్లలో ఒకటి ఎంపిక చేసుకుని అమలు చేస్తారు. దేశంలోని 400జిల్లాల్లో ఖాతాదారులు బ్యాంకు సేవలను �