Home » TIMS Hospital
తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్లో 23 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లు అధికారులు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. ఇటీవల దుబాయ్ నుండి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఒమిక్రాన్ వేరియంట్_పై తెలంగాణ ప్ర_భుత్వం అలర్ట్
NO Oxygen Shortage in Telangana : రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రానికి 400 టన్నుల ఆక్సిజన్ వచ్చిందని కరోనా పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 22 ఆస్ప�
కరోనా చికిత్సకు రూ.10 వేలు మించదు… రోజుకు రూ.2 లక్షల బిల్లులు దారుణమన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం ఖరీదైన మందులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. తొలిదశలోనే కరోనా వైరస్ ను గుర్తిస్తే..చికిత్స ఖరీదైనది క