tiruchanur gow shala

    Thieves : చిత్తూరు జిల్లాలో ఆవుల దొంగలు

    June 15, 2021 / 03:32 PM IST

    చిత్తూరు జిల్లాలో ఆవుల అపహరణ కలకలం సృష్టిస్తుంది. గత కొద్దీ రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఆవుల్ని అపహరిస్తున్నారు. తాజాగా తిరుచానూరులోని గోశాలకు చెందిన మూడు ఆవులను దొంగలు అపహరించారు.

10TV Telugu News