Home » Tirumala Alert
ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులను సాధారణంగా అనుమతిస్తోంది టీటీడీ.
TTD Alert : భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలని టీటీడీ స్పష్టం చేసింది.