Home » Tirumala Devotees
తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవేంకటేశ్వర స్వామిని శనివారం రికార్డు స్థాయిలో 75వేల 775 మంది భక్తులు దర్శించుకున్నారు.
కోవిడ్ వల్ల ఏర్పడిన అవరోధాల దృష్ట్యా నిలిపివేసిన సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభించి పూర్వవైభవ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. రెండు డోసుల వ్యాక్సినేషన్..
పలువురు భక్తులునెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద సిబ్బంది తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నారు.
ఈ నెల 25 ఉదయం 9 గంటలకు టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేయనుంది. రోజుకు 8 వేల టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లను
దేశంతో పాటు ఏపీలో కూడా కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ఏపీలో రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో టీటీడీ అప్రమత్తమైంది.