Home » Tirumala Devotees
పలువురు భక్తులునెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద సిబ్బంది తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నారు.
ఈ నెల 25 ఉదయం 9 గంటలకు టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేయనుంది. రోజుకు 8 వేల టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లను
దేశంతో పాటు ఏపీలో కూడా కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ఏపీలో రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో టీటీడీ అప్రమత్తమైంది.