Tirumala Governing Body

    Tirumala : తిరుమల పాలకమండలి ముఖ్య నిర్ణయాలు

    December 11, 2021 / 06:39 PM IST

    జన‌వ‌రి 13వ తేదీ నుంచి 10 రోజుల పాటు తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.

10TV Telugu News