Home » Tirumala Tirupati Vaikunta Ekadasi
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జామునే స్వామివారి దర్శనంకోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.
భక్తుల మనోభావాలను టీటీడీ దెబ్బ తీస్తోందని తిరుపతి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో ముందుగా టికెట్టు జారీ చేశామంటున్న..