Home » Tirumala Venkateswara Swamy
వరిపట్టం చుట్టుకుని పట్టువస్త్రాలు తీసుకుని ఆలయానికి వెళ్లారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు అర్పించిన తెలుగు నటి సురేఖవాణి.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నియోజకవర్గాల ఇన్ చార్జిలను మార్పు చేస్తున్నారు.
పాదయాత్రకు సిద్ధమవుతున్న నారా లోకేశ్ .. తిరుమలతో పాటు సర్వమత ప్రార్థనలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈరోజు నుంచి పాదయాత్ర ప్రారంభమయ్యే సమయం వరకు పలు దేవాలయాలు,ప్రార్థనాల మందిరాలను దర్శించుకుని పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం 400రోజులు 4000 �