Home » Tirumala
భక్తుల రద్దీ ఆధారంగా టోకెన్ల కోటా పెంచే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో కోవిడ్ కారణంగా దివ్యదర్శనం టోకెన్లు టీటీడీ నిలిపివేసింది. మూడేళ్ల తర్వాత తిరిగి దివ్యదర్శనం టోకెన్లు ప్రవేశపెట్టింది.
తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కొన్ని నెలలుగా స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులను స్వామ
తిరుమలలో మైహోమ్ గ్రూప్ నిర్మించిన అతిథిగృహాన్ని ప్రారంభించారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. మై హోమ్ గ్రూప్ నిర్మించిన అతిథి గృహానికి పద్మప్రియ అతిథి గృహంగా నామకరణం చేశారు చిన్న జీయర్ స్వామి. శ్రీరామనవమి పూర్వసంధ్యలో ఈ కార్యక్రమం జరగడం సంత�
తిరుమలలో ప్రొటోకాల్ వివాదం చెలరేగిది. వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. టీటీడీ ఛైర్మన్ పై మండిపడ్డారు. టీటీడీ.. వైసీపీ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని, కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ఇదేనా మాకిచ్చే గౌరవం అని ఆయన ధ్వజమెత్తారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి త్రిదండి చిన్న జీయర్ స్వామి వెళ్లారు. అనంతరం తిరుమల చేరుకున్న చినజీయర్ స్వామి.. తిరుమల కొండపై మై హోమ్ గ్రూపు నిర్మించిన అతిథి గృహాన్ని సందర్శించి, దానికి పద్మప్రియ అతిథి గృహంగా నామకరణం చేశారు.
ఎఫ్ఆర్సీఏ నిభందనలకు విరుద్దంగా విదేశాల నుండి విరాళాలు స్వీకరించినందుకు టీటీడీకి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 కోట్ల జరిమానా వేసిందని, ఆ జరిమానాను కట్టేశామని తెలిపారు. త్వరలో విదేశాల నుండి ఎఫ్ఆర్సీఏ లైసెన్స్ ద్వారా విరాళాలు తిరిగి తీసుకో�
తిరుమలలో చిన జీయర్ స్వామి మఠం సిద్ధమైంది.
తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుతపులి సంచారం కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి కనిపించింది. చిరుతను చూసిన వాహనదారులు, భక్తులు భయపడిపోతున్నారు.
తిరుమలలో చిరుత పులి సంచారం కలవరపెడుతోంది. ఘాట్ రోడ్ లో చిరుత కనిపించినట్లు భక్తులు చెబుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మంగళవారం(మార్చి21,2023) శ్రీవారి టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనుంది. జూన్ నెల ఆన్ లైన్ కోటా శ్రీవారి దర్శనం టికెట్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.