Home » Tirumala
ఒకప్పటి హీరోయిన్ లయ సినిమాలకు గ్యాప్ ఇచ్చి చాలా ఏళ్ళ తర్వాత ఇటీవలే మళ్ళీ టీవీ షోలలో కనిపిస్తుంది. తాజాగా లయ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. కాలి నడకన అలిపిరి నుంచి తిరుమల వెళ్ళింది లయ.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా తరహాలోనే ఎమ్మెల్సీ కవిత కూడా త్వరలోనే జైలుకు వెళ్తారని అభిప్రాయపడ్డారు మాజీ ఎంపీ వివేక్. తెలంగాణలో ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ కేంద్రంలో తిరుగుతున్నారని విమర్శించారు. సో
శ్రీవాణి ఆన్ లైన్ కోటా టికెట్లను శనివారం(ఫిబ్రవరి25,2023) తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల కోటా టికెట్లను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లను టీటీడీ ఇవాళ (శుక్రవారం) విడుదల చేయనుంది. మార్చి నెల కోటాకు సంబంధించిన ఈ టిక్కెట్లను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది.
మహా శివరాత్రి, వారాంతపు సెలవు దినాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 15 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వ దర్శనం కలుగుతుందని టీడీపీ అధికారులు పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఈనెల 22 నుంచి 28 వరకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై మలయప్పస్వామి వివహరించనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి విహరించారు.
పాదయాత్ర జయప్రదంగా జరగాలని తిరుమల వెంకన్నను మొక్కుకున్నారు నారా లోకేశ్. రేపటినుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం పైనుండి డ్రోన్ తో చిత్రీకరించినట్లుగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నో ఫ్లై జోన్గా ఉన్న తిరుమలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ