Home » Tirumala
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నేడు టీటీడీ విడుదల చేయనుంది. సోమవారం (డిసెంబర్12,2022) మధ్యాహ్నం 3 గంటలకు జనవరి నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది.
తిరుమల కొండపై కంత్రి
టీటీడీ అందించే డైరీలు, క్యాలెండర్లకు ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులు అధికశాతం మంది వీటిని తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటారు. వచ్చే ఏడాది (2023)కి సంబంధించి డైరీలు, క్యాలెండర్లను టీటీడీ అందుబాటులోకి తెచ�
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఈ నెల 12న ఆన్లైన్లో విడుదల చేయబోతున్నట్లు టీటీడీ వెల్లడించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు బుధవారం నుంచి తిరుపతిలోనే మంజూరు చేస్తున్నారు. మాధవం అతిథిగృహంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లను జేఈవో వీరబ్రహ్మం శాస్త్రోక్తం�
తిరుమలలో భక్తులను లడ్డూ కష్టాలు ఇబ్బంది పెడుతున్నాయి. దేవుడు కరుణించినా.. లడ్డూ కౌంటర్స్ లో సిబ్బంది మాత్రం కరుణించడం లేదు. లడ్డూ పంపిణీ వేగంగా సాగక భక్తుల క్యూలైన్లు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో కౌంటర్స్ లోని సిబ్బందితో భక్తులు గొడవకు ద�
లడ్డూ బరువు, నాణ్యత విషయంలో కూడా ఏనాడు రాజీ పడలేదని టీటీడీ పేర్కొంది. సాధారణంగా లడ్డూ కౌంటర్ల వద్ద ఏదైనా ఇబ్బంది తలెత్తితే వేంటనే అక్కడ అందుబాటులో ఉన్న లడ్డూ కౌంటర్ అధికారికి తెలియజేస్తే, అక్కడిక్కడే సమస్యను పరిష్క�
శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం శ్రవణ నక్షత్రంలో చేసే అపురూప యాగం పుష్ప యాగం విశిష్టతలు ఎన్నో..ఎన్నెన్నో..ఈ పుష్పయాగానికి ఎన్నిరకాలు పువ్వులు వినియోగించే పువ్వుల ప్రత్యేకతల
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సూర్యగ్రహణం కంటే ముందు, తరువాత రద్దీ తగ్గగా శనివారం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.