Home » Tirumala
Srivari Brahmotsavam In Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. బుధవారం బుధవారం శ్రీ మలయప్ప స్వామి వారు ఐదు తలల చిన్న శేష వాహనంపై బద్రి నారాయణ అలంకారంలో దర్శనమిచ్చారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి ప్రసాదం అందజేశారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో సప్తగిరులు ఆనంద పారవస్యంతో మునిగితేలుతాయి. శ్రీవారి వాహన సేవలతో ఏడుకొండలు తరిస్తాయి. అంతటి విశిష్టత వాటికుంది. మరి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలకు ఎందుకంత ప్రత్యేకత వచ్చింది..? వాటి విశేషమేమిటి..?
Tirumala Bramostavam : తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవం.. దేవతలే దిగివచ్చి చేసే దివ్యోత్సవం. తిలకించు భక్తులకు నేత్రోత్సవం. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామిని దగ్గరగా వీక్షించే అద్భుత అవకాశం. అలాంటి వేడుక మొదలైంది. ఉత్సవాల్లోనే అత్యంత వైభవమైన ఉత�
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27, మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వీటికి సోమవారం సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది. అక్టోబర్ 5న బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 5 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నారు.
27 నుంచి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. తిరుమలకు వెళ్లే వాహనాల సంఖ్య 12 వేలు దాటితే ఆ తరువాత వచ్చే వాహనాలను కొండపైకి అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. వాహనాలను తిరుపతిలో ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిపై ఓ ముస్లిం భక్తిప్రపత్తులు కనబర్చారు. స్వామి వారి సేవలో పాల్గొని రూ.కోటి విరాళం అందించారు. చెన్నైకి చెందిన అబ్దుల్ ఘనీ అనే వ్యక్తి వేంకటేశ్వరుడి భక్తుడు. ఆయన గత 30 ఏళ్లుగా తిరుమల శ్రీవారికి వాహనాలు, ఫర్నిచర్, నగ�
భక్తులు బస్టాండ్లో దిగి సిఆర్వో, అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇలా ఎక్కడికి వెళ్లాలనుకున్నా టీటీడీ వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన క్యూఆర్ కోడ్ను తమ మొబైల్లో స్కాన్ చేస్తే వారికి విభాగాల వారీగా పేర్లు కనిపిస్తాయి. అం