Home » Tirumala
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సుకు సంబంధించిన ట్రయల్ రన్ను అధికారులు ప్రయోగాత్మకంగా నిర్వహించారు. బస్సు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. నిన్నటి నుంచి పెరటాసి నెల మొదలుకావడం.. మరోవైపు వీకెండ్ కావడంతో కొండపైకి భక్తుల రాక పెరిగింది. దీంతో శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అన్నప్రసాద భవనం, లడ్డూకౌంటర్, అఖిలాండం, బస్టాండ్, వైకుంఠం క్య
తిరుమల శ్రీవారికి కరూర్ వైశ్యాబ్యాంక్ ఐదు బ్యాటరీ వాహనాలను విరాళంగా అందజేసింది. గురువారం (సెప్టెంబర్ 15,2022)న ఆలయ పరిసర ప్రాంతాల్లో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ బి. రమేశ్బాబు వాహనాల తాళాలు అందజేశారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వాహనసేవల బుక్లెట్లను టిటిడి కార్యనిర్వహణాధికారి ఎవి.ధర్మారెడ్డి బుధవారం(సెప్టెంబర్ 14,2022) తిరుపతిలోని పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు. సెప్టెంబరు 27 నుండి అక్టోబర�
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం రెడీ అవుతోంది. కరోనా తర్వాత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి అక్టోబరు ఐదో తేదీ వరకు నాలుగు మాడవీధుల్లో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను చూసే అవకాశం దక్కని లక్షలాది మంది భక్తులకు శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల ద్వారా వీటిని చూసి తరించే అదృష్టం లభిస్తుందని జేఈవో వీరబ్రహ్మం చెప్పారు.
టీటీడీ ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ కు చెందిన నటి అర్చనా గౌతమ్ చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. దర్శనం టికెట్ కోసం సిబ్బంది రూ.10వేలు డిమాండ్ చేశారన్న నటి ఆరోపణలను టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఆమె ఆరోపణల్లో నిజం లేదంది.
తిరుమలలో యూపీ నటి అర్చన గౌతమ్ హల్చల్ చేశారు. టీటీడీ అధికారుల తీరుపై అర్చన గౌతమ్ ఫైర్ అయ్యారు. తాను తెచ్చిన సిఫార్సు లెటర్కు.. వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని అర్చన కోరారు. అయితే.. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు జారీ చేస్తామని సిబ్బం�
శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా తిరుమల వచ్చి సంప్రదాయంగా లంగాఓణిలో వచ్చి స్వామివారిని దర్శించుకుంది. జాన్వీ తిరుమలలో సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజాగా శుక్రవారం జాన్వీ కపూర్ తన స్నేహితురాళ్ళతో కలిసి లంగాఓణిలో తిరుమలకు వచ్చింది జాన్వీ కపూర్. సంప్రదాయంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంది..............