Home » Tirumalagiri
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో దళిత బంధు పథకానికి రూ.250 కోట్లను రాష్ట్రప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్పై ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్పై అతివేగంతో దూసుకెళ్లిన బైక్ అదుపుతప్పి సేఫ్టీ వాల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడిపే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కొనిదెన
three young women missing in hyderabad: హైదరాబాద్లో యువతుల మిస్సింగ్ కలకలానికి దారి తీసింది. ఒకే రోజు వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులు అదృశ్యం కావడం సంచలనంగా మారింది. వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన యువత
తిరుమలగిరి టీచర్స్ కాలనీలో చోటు చేసుకున్న పరువు హత్య ఘటన నగరంలో సంచలనం రేపింది.