Home » Tirupati Corona
కోవిడ్ నిబంధనల ప్రకారం... వాహన సేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు..ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 03వ తేదీ వరకు ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని...
సిఫార్సు లేఖపై ఇచ్చే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే.. ధరలు ఏ మేరకు పెంచుతారు అన్నది టీటీడీ చైర్మన్ వెల్లడించలేదు...
తిరుపతి అలిపిరి వద్ద ఆధ్యాత్మిక నగరం నిర్మించాలని, తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు వంతెన నిర్మాణం పనులకు డిసెంబర్ లోపు రూ. 150 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు..