Home » Tirupati laddu issue
సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. స్వయం ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థ వేయడం న్యాయం గెలుస్తుందని భావిస్తున్నానని చెప్పారు.
స్వామి శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ.. జగన్ పట్ల స్వామీజీలకు కోపం లేదని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో తిరుమల ఆచారాన్ని జగన్ కాపాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమలలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతిహోమం ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం నిర్వహిస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ కాల్ఫ్ ల్యాబ్ నిర్ధారించిందని..