Home » tirupati mla
mla bhumana karunakar reddy: వైసీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రెండోసారి కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రీఇన్ ఫెక్షన్ తో భూమన కరుణాకర్ రెడ్డి బాధపడుతున్నారు. ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో ఎమ్మెల్యే భూమన చికిత్సపొంద�