Home » Tirupati News
తిరుమలలో బ్రహ్మోత్సవ శోభ
వేణుగోపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా..పద్మను తానే హత్య చేసి ఆపై సూట్ కేసులో పెట్టి చెరువులో పడినట్టు అంగీకరించాడు.
తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఓ హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థినిలు పరారైన ఘటనలో యువతుల ఆచూకీ ఇంకా లభించలేదు.
బాలుడు కిడ్నప్ అయి 3 రోజులు గడుస్తున్నా..బాలుడిని అపహరించిన మహిళ గురించి కనీస వివరాలు కూడా సేకరించలేకపోయారు పోలీసులు
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులుతో నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి 25 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు
తమకు ఎవ్వర్ని తొక్కేయాల్సిన అవసరం లేదని... మరోకర్ని పైకి తీసుకొచ్చి ఆశ్వీరదీయాల్సిన అవసరం మాకు లేదని టీటీడీ చైర్మన్, వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
చిత్తూరు జిల్లా తిరుమల ఘాట్ రోడ్డుపై ఆదివారం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రెండో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించడంతో.. ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి
ఇలాంటి ఘటనలు చాలా ప్రాంతాల్లో జరిగాయని.. కానీ తిరుపతి ప్రజలకు ఇది కొత్త విషయమంటున్నారు.
దేశంలోని 13 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించేందుకు ఎయిర్ పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా ఒకే చెప్పింది. తిరుపతి ఎయిర్ పోర్టును తిరుచ్చి ఎయిర్ పోర్టుతో కలుపనున్నారు.
ఓ నూతన వ్యాపార రంగంలోకి టీటీడీ అడుగుపెట్టనుంది. అగరుబత్తీలు విక్రయంతో పాటు గో పంచగవ్యాలతో ప్రత్యేక ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయించనుంది.