Home » Tirupati Temple Laddu Case
అప్పటి శాంపిల్స్ ఏవైనా భద్రపరిచారా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. ఉపయోగించిన నాలుగు ట్యాంకర్లలో కూడా ఈ విధమైన కల్తీ జరిగిందా? లేదా?
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాఫ్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందా? కల్తీ నెయ్యితో వాటిని తయారు చేశారా? వాటిని వినియోగించారా? ఇటువంటి అంశాలపై దర్యాఫ్తు కోరుతున్నారు సుబ్రహ్మణ్య స్వామి, వైవీ సుబ్బారెడ్డి, ఇతర పిటిషనర్లు.