Home » tirupati tour
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం జగన్ వెళ్లి పరామర్శించి వచ్చారని గుర్తుచేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్షా తిరుపతి పర్యటనలో మార్పులు జరిగాయి. ఈ సాయంత్రం రేణిగుంట చేరుకోనున్న ఆయన రాత్రి 8.30గంటలకు తిరుమల వెళ్లనున్నారు.
cm jagan tirupati tour: సీఎం జగన్ నేడు (ఫిబ్రవరి 18,2021) తిరుపతిలో పర్యటించనున్నారు. సాయంత్రం ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఆర్మీ అధికారి మేజర్ జనరల్ సీ వేణుగోపాల్ను సీఎం జగన్ సత్కరించ