Home » Tiruppur
మహిళా న్యాయవాదిపై ఒక దుండగుడు కొడవలితో దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె కూతురుపైనా దాడి చేశాడు. అడ్వకేట్స్ ఆఫీసులోనే, గుర్తు తెలియని వ్యక్తి ఈ దాడి చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో జరిగింది.
ఏపీలోని విశాఖలో ఒకరికి తెలియకుండా మరోకరిని నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న పోలీసు హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు ఉదంతం మరువక ముందే తమిళనాడులోనూ ఇలాంటి సీనే రీపీట్ అయ్యింది.
COVID-19 నివారణకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఒక ప్రత్యేకమైన ఎత్తుగడతో తిరుప్పూర్ జిల్లా కలెక్టర్ కె. విజయకార్తికేయన్ బుధవారం తెన్నంపాలయంలోని ఉజవర్ సంతై ప్రవేశద్వారం వద్ద ‘క్రిమిసంహారక సొరంగం’ ప్రారంభించారు.
విశృంఖల శృంగారం ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వం కొన్ని చోట్ల ప్రకటనలు ఇస్తూ ఉంటుంది….సుఖవ్యాధులు వ్యాప్తి చెందకుండా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇలాంటి ప్రకటనలు ఇస్తుంది. కానీ విశృంఖల శృంగారానికి అలవాటు పడిన తమిళనాడు కు చెందిన మహి
అక్రమ సంబంధానికి అలవాటు పడిన ముగ్గురు పిల్లల తల్లి బాలుడి చేతిలో బలైపోయిన ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. కొడుకులా చూసుకోవాల్సిన 14 బాలుడితో లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న వివాహిత చివరికి అతడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. విపరీతమైన కోరికలత
ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆడశిశువుకు జన్మనిచ్చింది. దీనికి కారణమైన 17 ఏళ్ల బాలుడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం తిరుప్పూర్ జిల్లా వడుకపాళెయం ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థినికి కడుపు నొప్ప�