-
Home » tiruvannamalai
tiruvannamalai
అరుణాచలంను తెలుగు వాళ్ళు నాశనం చేస్తున్నారు.. మనవాళ్లకు అతి ఎక్కువయింది.. శివాజీ రాజా వ్యాఖ్యలు వైరల్..
10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ రాజా అరుణాచలం గురించి - తెలుగువాళ్ళ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. (Sivaji Raja)
తిరువణ్ణామలై వెళ్లే భక్తులకు శుభవార్త.. కార్తిగై మహా దీపోత్సవం.. 10వేల ప్రత్యేక బస్సులు, రైళ్లు..!
Karthigai Deepam : చెన్నై నుంచి తిరువణ్ణామలైకి 1,982 ప్రత్యేక బస్సులు నడపనుండగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అదనంగా 8,127 బస్సులు నడపనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ పేర్కొంది.
Man Kills Family : దారుణం.. భార్య, పిల్లలను చంపి ఆత్మహత్య
పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే వారి పాలిట కాలయముడయ్యాడు. భార్యకు జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్తే ఆమెను కడతేర్చాడు. గంజాయి మత్తులో ఘాతుకానికి పాల్పడ్డాడు. కుటుంబం మొత్తాన్ని కడతేర్చాడు.
Tiruvannamalai : తిరువణ్ణామలై వద్ద సుబ్రహ్మణ్య హోమం నిర్వహించిన జపనీయులు
యజ్ఞం ఇది హిందూ సాంప్రదాయంలో చేసే ఒక శుభ క్రతువు. వివిధ దేవీ దేవతలకు, గ్రహాలకు హిందువులు యాగాలు చేస్తుంటారు. అలాంటి ఒక యజ్ఞాన్ని జపనీయులు ఇండియాలో నిర్వహంచారు.
Bengaluru : సన్యాసి వేషంలో నిందితుడు-పారిపోతుండగా కాలిపై కాల్చిన పోలీసులు
మహిళ పై యాసిడ్ దాడి చేసిన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూశాడు, పోలీసులు అతని కాళ్లపై కాల్చి అదుపులోకి తీసుకున్నారు.
No Permission For Girivalam : అరుణాచలం గిరి ప్రదక్షిణకు అనుమతి లేదు
తమిళనాడు లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై(అరుణాచలం)లో ప్రతి నెలా పౌర్ణమి రోజు జరిగే గిరి ప్రదక్షిణకు అక్టోబరు నెలలో కూడా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
Pournami Girivalam : సెప్టెంబర్ పౌర్ణమికి అరుణాచలంలో గిరిప్రదక్షిణకు అనుమతి లేదు
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో ఈ నెలలో వచ్చే పౌర్ణమికు కూడా గిరి ప్రదక్షిణకు జిల్లా అధికారుల అనుమతి ఇవ్వలేదు.
DVAC Raids : మాజీ మంత్రి ఇంటిపై ఏసీబీ దాడులు, విదేశీ కరెన్సీ, 4.9 కిలోల బంగారం స్వాధీనం!
అన్నాడీఎంకే ముఖ్యనేత, మాజీ మంత్రి కేసీ వీరమణి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడినట్లు సమాచారం.
Petrol Bomb: ఎస్ఐ ఇంటిపై పెట్రో బాంబు దాడి
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అయితే పాత కక్షల కారణంగానే ఈ దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Walking Naked : ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా నామినేషన్ వేసేందుకు వచ్చారు… ఆ తర్వాత ఏం జరిగిందంటే..
కేంద్ర ప్రభుత్వం తీరుని ఖండిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఒంటిపై నూలిపోగు లేకుండా నగ్నంగా వచ్చి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు...