Home » TMC LEADER
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. బెంగాల్ రాష్ట్రంలోని 63,229 గ్రామ పంచాయతీల్లో అత్యధిక స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.....
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడి ఇంటిలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు మరణించారు.
బీజేపీ నేతలపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సాయోని ఘోష్కి బెయిల్ లభించింది.
త్వరలో స్థానిక ఎన్నికలు జరుగనున్న త్రిపురలో బీజేపీ-టీఎంసీ పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ లీడర్,బెంగాలీ నటి సాయోని ఘోష్ను త్రిపుర పోలీసులు ఆదివారం
పశ్చిమ బెంగాల్ లో మంగళవారం (ఏప్రిల్ - 6) మూడవ దశ పోలింగ్ జరుగుతుంది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే.. టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎంలు బయటపడటం కలకలం రేపింది. హౌరా జిల్లా ఉలుబెరియాలో టీఎంసీ నేత గౌతమ్ ఘోష్ ఇంట్లో
WEST BENGAL ఎనిమిది విడతల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మార్చి 17 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ..మరోసారి అధికారంలోకి రావాలని టీఎంసీ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. రాష్ట