Home » Tmc Mp Mahua Moitra
లోక్సభ నుండి బహిష్కరణకు గురైన మహువా మొయిత్రా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అసలు మహువా నేపథ్యం ఏంటి?
డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని మహువా మొయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. ఎథిక్స్ కమిటీ నివేదికతో మొయిత్రాపై చర్యలు తీసుకుంది.
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం డిసెంబర్ 4వతేదీన జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలపైనే అందరి దృష్టి పడింది. పార్లమెంటు సమావేశాలకు ముందు డిసెంబరు 2వతేదీన ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రప్�
తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యురాలు మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి మహువా మొయిత్రా లంచం తీసుకున్నారని బీజేపీ ఎంపీ ఆరోపించారు....
తమ పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులను ఢిల్లీ పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీలోని కృషి భవన్ లో టీఎంసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ సహా 30 మంది నాయకుల�
‘కాళీ’ వివాదంపై ప్రధాని మోదీ స్పందించారు.. లోక కళ్యాణం కోసం ఆథ్యాత్మిక శక్తితో ముందుకు సాగుతున్న భారతదేశానికి కాళీమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ ప్రపంచం మొత్తం అమ్మవారి చైతన్యంతో వ్యాపించి ఉందని, ఈ చైతన్యం బెంగాల్ కాళీమాత పూజల�
కాళీమాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ మహువా మైత్రిపై మధ్యప్రదేశ్లోని భోపాల్లో కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 295ఏ సెక్షన్ కింద ఈ కేసును రిజిస్టర్ చేశారు. మతపరమైన భావాలను కించపరిచినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయని, హిందూ
కాళీ దేవి వేషంలో ఉన్న మహిళ సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించిన 'కాళి' అనే డాక్యుమెంటరీ చిత్రం పోస్టర్పై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సిన