Home » TMC
భట్ దాహోద్ బీజేపీ ఎంపీ జస్వంత్సిన్హ్ భభోర్కి దోషిగా నిర్ధారణ అయిన రేపిస్ట్ శైలేష్ చిమన్లాల్ (shailesh chimanlal) సోదరుడు. లింఖేడా ఎమ్మెల్యే శైలేష్ భాభోర్తో కలిసి నీటి సరఫరా పథకం ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు. దీనిపై ఎంపీ మొయిత్రా పాలక బీజేపీ ప్�
మా నిరసనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందుకే నిన్న కూడా కృతజ్ణతలు తెలిపాను, ఈరోజు కూడా చెబుతున్నాను. ప్రజా సంక్షేమం, భద్రత మా ధ్యేయం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి ఎవరు ముందుకు వచ్చినా మేము స్వాగతిస్తాం. అలాగే
‘వినాశకాలే విపరీతబుద్ధి’ అనే సామెతను ఆయన గుర్తు చేశారు. మోదీ చర్యలు ఇందుకు నిదర్శమని, భవిష్యత్తులో దీని ఫలితాలు ఆయన చూస్తారని అన్నారు. అయితే ఇలాంటివి ప్రజాస్వామ్యానికి ప్రయోజనకరం కానప్పటికీ, విపక్షాల బలాన్ని పెంచుతాయని శత్రుఘన్ సిన్హా అన�
ప్రజల నుంచి వాస్తవాల్ని దాచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. వెనుకబడిన వర్గాలను అవమానించారని ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. దేశాన్ని దోచుకున్నవారు వెనుకబడిన వర్గాలా? వీటికి మోదీ సమాధానం చెప్పాలిం. అదానీ వ్యవహరంపై ప్రధాని ఎందుకు నోరు తెరవడం
ఇందులో కేసీఆర్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) కాకుండా దేశంలోని విపక్షాలతోనే ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ఆయన పలుమార్లు ప్రకటించారు. ఇక మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్, బీజేపీలను పక్కన పెట్టేశారు. కేజ్రీవాల్ సైతం ఆ రెండు పార్టీ�
కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్లో కూడా రాష్ట్రానికి మొండి చేయి చూపించారు. రాష్ట్రానికి పైసా నిధులను కూడా అందులో ప్రకటించలేదు. అందుకే రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం మీద ధర్నా చేయబోతున్నాం. రాజ్య�
రాహుల్ గాంధీ కంచు కోట అమేథీ సహా సోనియా స్థానమైన రాయ్ బరేలీలో పోటీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ప్రయాణం కాంగ్రెస్తోనే అనుకున్నారు. కానీ ఇరు పార్టీలు హస్తం పార్టీకి షాకిస్తూ.. తమ ఫ్రంటులోకి తీసుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అ
కొన్ని సందర్భాల్లో ఊహించని వ్యక్తులు సీఎంలు, పీఎంలు అయిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, ప్రధాన పార్టీలు తక్కువ స్థానాలు గెలిచిన పార్టీలను ఆశ్రయిస్తాయి. అలా ఆశ్రయించిన సందర్భాల్లో చిన్న పార్టీలు అధికార కుర్చీని స్�
బీజేపీ తర్వాత జాతీయ స్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో స్థానిక పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయని, బీజేపీ ఓడుతుందనే విశ్లేషణలు కొన్ని వినిపిస్తున్నాయి. దేశంలో బలమైన నేతలుగా ఉన్న మాయావతి, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టా�
ప్రస్తుతం అందిస్తున్న భోజనంతోపాటే, ఆలూ, సోయా బీన్స్, గుడ్లు, చికెన్, సీజనల్ ఫ్రూట్స్ కూడా అందించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. వారానికోసారి చికెన్, పండ్లు అందిస్తారు. దీనికోసం అదనంగా రూ.371 కోట్లు కేటాయించింది. అంటే ప్రతి విద్యార�