Home » TMC
అవినీతి కేసులో ఈడీ అరెస్టు చేసిన పశ్చిమ బెంగాల్ మంత్రికి మద్దతు కరువైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పార్థ ఛటర్జీ ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. అధికారులు ఎవరికైనా ఫోన్ చేసుకునేందుకు ఇచ్చిన అవకాశం అలా వృథా అయింది.
ఎవరు ఎక్కువ అవినీతికి పాల్పడతారన్న విషయంపై పశ్చిమ బెంగాల్లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ పడుతున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు టీచర్ పోస్టుల భర
లీనాకు మద్దతుగా మహువా మాట్లాడుతూ ‘‘నాకు సంబంధించినంత వరకు కాళీ మాత మద్యం, మాంసాలను స్వీకరించే దేవత మాత్రమే. మీ దేవతను మీరు ఎలాగైనా ఊహించుకోవచ్చు. కొన్ని చోట్ల దేవతలకు మద్యాన్ని కూడా నైవేద్యంగా అందిస్తారు’’ అని మహువా మొయిత్రా వ్యాఖ్యానించి
మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. ‘‘ఈ ఏడాదితో క్రికెట్లోకి అడుగుపెట్టి 30 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకు క్రికెట్ నాకు చాలా ఇచ్చింది.
కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్షాల్ని బీజేపీ భయపెట్టాలనుకుంటోందని, హింస, ద్వేషంతో కూడిన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి 2024లో దేశంలో చోటులేదని అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎమ్సీ)లో చేరారు. కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో టీఎమ్సీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో అర్జున్ సింగ్ పార్టీ జెండా కప్ప�
తృణమూల్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ కునాల్ ఘోష్ ట్విట్టర్ వేదికగా అభిషేక్ 2036లో సీఎం అవుతాడని ప్రకటించిన మరుసటి రోజే..
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రీసెంట్ గా విడుదలైన అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీపై కామెంట్ చేశారు. ప్రెసిడెన్షియల్ పోల్స్ ముందున్నాయని, వాటిని ఎదుర్కోవడం పార్టీకి అంత ఈజీ కాదని..
12మంది రాజ్యసభ ఎంపీల సస్పెషన్ సహా కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు అనుసరించాల్సిన వైఖరిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం(డిసెంబర్-14,2021)
తనకు నచ్చినప్పుడే రాజ్యసభ సమావేశాలకు హాజరవుతానని, పార్టీ విప్లతో తనకు సంబంధం లేదని రెండు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన మాజీ సీజేఐ,రాజ్యసభ ఎంపీ రంజన్ గొగొయ్ పై సోమవారం