-
Home » Today
Today
ఢిల్లీ మద్యం స్కాంలో సీఎం అర్వింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయనున్నారా? అప్రమత్తమైన ఆప్ నేతలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఇంటిపై ఈడీ దాడి జరిపిన తర్వాత గురువారం ఉదయం అరెస్టు చేయవచ్చనే వార్తలు సంచలనం రేపాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణకు హాజరు కావడానికి కేజ్రీవాల్ నిరాకరించిన కొన్ని గంటల తర్వాత అధికార ఆమ్ ఆద్మీ పార్ట�
Manipur : కల్లోల మణిపూర్లో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం
కల్లోల మణిపూర్లో శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. మణిపూర్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను శుక్రవారం నుంచి పునఃప్రారంభించాలని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది....
Solar Eclipse: డోంట్ మిస్.. నేటి సూర్య గ్రహణం చాలా స్పెషల్.. ఎందుకంటే!
మంగళవారం దేశంలో కనిపించబోయే సూర్య గ్రహణం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే దాదాపు దశాబ్దంన్నర తర్వాత మన దేశంలో కనిపిస్తున్న సూర్య గ్రహణమిది.
Meeting On CPS: సీపీఎస్పై ఉద్యోగ సంఘాలతో నేడు ఏపీ మంత్రిమండలి చర్చలు
సీపీఎస్ అంశంపై నేడు ఉద్యోగ సంఘాలతో ఏపీ మంత్రుల కమిటీ భేటీ కానుంది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీని స్థానంలో జీపీఎస్కు అంగీకరించాలని ప్రభుత్వం కోరుతోంది.
Corona Wave: భారతదేశంలో మూడో వేవ్ వచ్చేసింది.. ఢిల్లీకి ఐదవ వేవ్.. భారీగా కోవిడ్ కేసులు!
భారతదేశంలో కరోనా తన భీకర రూపాన్ని మరోసారి చూపుతోంది. గత 24 గంటల్లో 58 వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. ఇదే సమయంలో 534 మంది మరణించారు.
Today Gold Rate : స్వల్పంగా పెరిగిన పసిడి ధర
మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి
Polling: ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలు.. పోలింగ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
Petrol Price: తగ్గేదే లే.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గుతాయని దేశమంతా భావించినా.. పెట్రోల్, డీజిల్ ధరలు అసలు తగ్గేలా కనిపించట్లేదు.
Y.S.Vijayamma: నేడే వైఎస్ సంస్మరణ సభ.. హైటెక్స్లో భారీ ఏర్పాట్లు!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంస్మరణ సభ నేడే జరగనుంది. హైదరాబాద్ హైటెక్స్ లో వైఎస్ సతీమణి, వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నిర్వహించనున్న...
Petrol Rate Today : పెట్రోల్ రేట్లు తగ్గేదెన్నడూ ?
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 101.84, డీజిల్ ధర రూ.89.87కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.107. 83. డీజిల్ రూ.97.45 ఉంది. పెరిగిన పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున�