Home » TODAY GOLD RATE
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..
దేశ వ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పది గ్రాములు బంగారంపై రూ.1400 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది.
బంగారం కొనుగోలు దారులకు శనివారం కాస్త ఊరట లభించింది. శుక్రవారంతో పోల్చితే గోల్డ్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
దేశ వ్యాప్తంగా వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 75,000 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పడిపోయిన నేపథ్యంలో దేశీయంగాకూడా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం వరకు నమోదైన బంగారం ధరలను పరిశీస్తే..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. గత మూడు రోజులుగా ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1920 డాలర్లపైకి చేరింది. అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగిన నేపథ్యంలో దేశీయంగానూ బంగారం ధరలు �
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) రూ. 400 మేర పెరగగా, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 440 మేర పెరిగింది.
పసిడి రేటు పడిపోయింది. నిన్న పెరిగిన బంగారం ధర శనివారం భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో జూన్ 25న బంగారం ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 47,450(10 గ్రాములు)కు చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములు రూ.51,760 కు చేరింది.
పసిడి మరింత ప్రియంగా మారిపోతుంది.. వారాల వ్యవధిలో వేలు ధాటి తారాస్థాయికి చేరింది. మూడు రోజుల్లోనే ఏకంగా రూ.1000కి పైకి చేరింది. వెండి రేటు అయితే దాదాపు రూ. 3 వేలు మించిపోయింది..