Home » Tokyo Olympics 2021
ఒలింపిక్స్ విజేతలకు స్వయంగా వంట చేసి పెట్టిన సీఎం
ఒలింపిక్స్ లో మెడల్ గెలవడం అంటే అంత ఈజీ కాదు. అది అందరికీ సాధ్యమవదు. అందుకే ఒలింపిక్స్ లో మెడల్ గెలిస్తే వారి పేరు మార్మోగిపోతోంది. దేశ ప్రజలు నీరాజనం
టోక్యో ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భారత షట్లర్ పీవీ సింధూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్స్లో వరుసగా రెండోసారి పతకం సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు పీవీ సింధు.
సెమీస్కు పీవీ సింధు
ఒలింపిక్స్లో భారత్ ఆధిపత్యం
ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. ఇందులో పాల్గొన్న క్రీడాకారులకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి బయటపడి..ఒలింపిక్స్ లో పాల్గొని ఏకంగా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. కరోనా సోకిన అనంతరం విమర్శలు చేస�