tolll

    ఫిలిప్పీన్స్‌లో ఫాన్ ఫోన్ తుఫాన్ బీభత్సం..28 మంది మృతి

    December 27, 2019 / 07:49 AM IST

    ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ ఫాన్ ఫోన్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. క్రిస్మస్ రోజుల్లో సంభవించిన తుఫాన్ ధాటికి 28 మందిదాక మృతి చెందారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఫ్రావిన్స్ లో వరదల కారణంగా ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. చ�

10TV Telugu News