Home » Tollywood Celebrities photos
ఆహా అధినేత అల్లు అరవింద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో ఈ శుక్రవారం నాడు హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో ‘సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్’ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చిన ఈ ఈవెంట్ లో టా�
రిపబ్లిక్ డే నాడు కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి 'పద్మవిభూషణ్' ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవిని అరుదైన గౌరవం వరించడంతో టాలీవుడ్ సెలబ్రిటీస్ చిరుని కలుసుకొని అభినందనలు తెలియజేస్తున్నారు.
సినీ తారలు చేతులు మీదుగా 2024 ఐ బౌటిక్ మరియు స్టూడియో లుక్స్ ఫ్యాషన్ క్యాలెండర్ లాంచ్ అయ్యింది.