South India Film Festival : సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్లో సెలబ్రిటీస్ తళుకులు..
ఆహా అధినేత అల్లు అరవింద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో ఈ శుక్రవారం నాడు హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో ‘సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్’ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చిన ఈ ఈవెంట్ లో టాలీవుడ్ సెలబ్రిటీస్ సందడి చేసారు.



































