Tollywood

    ‘వాట్స్‌ ఇన్‌ యువర్‌ కిడ్స్‌ డబ్బా’- పిల్లలకు ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్పిన నమ్రత..

    July 14, 2020 / 12:06 PM IST

    ఈ లాక్‌డౌన్ టైంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పలు రకాలు ఛాలెంజ్‌లు క్రియేట్ చేస్తున్నారు. వారు చేస్తూ మరికొంత మందికి ఛాలెంజ్ విసురుతున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘వాట్స్‌ ఇన్‌ యువర్‌ కిడ్స్‌ డబ్బా’ ఛాలెంజ్‌ అనేది ఒకటి నడుస్తోంది. అందు

    25 సంవత్సరాల గుణశేఖర్ ఉత్తమ చిత్రం ‘సొగసు చూడతరమా’..

    July 13, 2020 / 05:45 PM IST

    ‘రుద్రమదేవి’తో దర్శక నిర్మాతగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుని ప్రస్తుతం ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘హిరణ్యకశ్యప’ను ప్రారంభిస్తున్న డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శక నిర్మాతగా అందించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సొగసు చూడతరమా’.. 1995 జులై

    వెబ్ సిరీస్‌గా చలం ‘మైదానం’.. తెలుగు ఓటీటీ ఆహాలో..

    July 13, 2020 / 05:18 PM IST

    డిజిట‌ల్ మీడియాకు ప్రాధాన్య‌త పెరుగుతోన్న నేప‌థ్యంలో కొత్త కొత్త కాన్సెప్ట్‌లు ప్రేక్ష‌కుల‌ను చేర‌డానికి మార్గాలు సుల‌భ‌మ‌వుతున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూత పడడంతో ప్రేక్షకులు వినోదం కోసం ఓటీటీలవైపే మొగ్గుచూపుతున్నారు. ఈ క�

    ఇప్పటికే నీరు కొంటున్నాం.. భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి రాకూడదు..

    July 13, 2020 / 03:48 PM IST

    రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ప్రముఖ సినీనటి సమంత అక్కినేని విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి తాజా

    RRR కోసం రూటు మార్చిన రాజమౌళి… వకీల్ సాబ్ కూడా అక్కడే

    July 13, 2020 / 02:54 PM IST

    టాలీవుడ్ సెన్సేషనల్ డైరక్టర్ రాజమౌళి రూటు మార్చారు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు లో బడ్జెట్ మూవీలను కూడా సెట్స్ మీదే పూర్తి చేసేస్తుంటారు. బాహుబలి లాంటి సినిమాను కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే భారీ సెట్ వేసి అద్భుతంగా తెరకెక్కించారు. రామ్ చరణ్,

    కరోన వేళ..రాఘవేంద్ర రావు సైకిల్ రైడింగ్

    July 13, 2020 / 07:23 AM IST

    కరోనా వైరస్ అందర్నీ అష్టకష్టాల పాలు చేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని సెలబ్రెటీల వరకు ఈ వైరస్ బారిన పడుతున్నారు. దీని కారణంగా కొన్ని రంగాలు పనిచేయకుండా పోయాయి. అందులో సినిమా రంగం కూడ ఒకటి. షూటింగ్స్ లేకపోవడంతో…దర్శక, నిర్మాతలు, హీరోలు �

    గుండెల్లో వేగం పెంచుతున్న ఈషా..

    July 11, 2020 / 06:36 PM IST

    సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసే తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా… ముంబై భామలతో ఏ మాత్రం తీసిపోకుండా అందంతో కట్టిపడేసే ఈషా అంతకుముందు ఆ తర్వాతతో ఫ్యామస్ అయింది. చివరిగా రాగల 24గంటల్లో సినిమాలో కనిపించింది. 1990 తమిళ సినిమా ప�

    ఆర్జీవీపై కేసు.. లాయర్ ఏమన్నారంటే..

    July 4, 2020 / 05:07 PM IST

    మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బా�

    ఎల్లలు దాటిన అభిమానం.. తారక్ పాటకు జపాన్ ఫ్యాన్స్ స్టెప్స్

    July 4, 2020 / 04:46 PM IST

    యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో కొత్తగా చెప్పనవసరం లేదు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరూ అభిమానిస్తుంటారనే సంగతి తెలిసిందే. తారక్ డైలాగ్స్, డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఫ్�

    వర్మపై కేసు నమోదు చేయండి.. కోర్టు ఆదేశం..

    July 4, 2020 / 02:54 PM IST

    వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. త

10TV Telugu News