Home » Tollywood
హీరో విశ్వక్ సేన్ నుంచి ఛాలెంజ్ను స్వీకరించిన అల్లు హీరో శిరీష్ తాజాగా తన ఇంటికి సమీపంలో మొక్కలు నాటాడు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్లో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి �
‘రంగస్థలం’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం ‘వినయ విధేయ రామ’.. ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించారు. డివివి దానయ్య నిర్మించారు. భారీ అంచనాల మధ్య గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం �
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ను సీనియర్ హీరోయిన్ భూమికా చావ్లా మర్చిపోలేక పోతోంది. అతడి మరణవార్తను ఆమె ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. వీరిద్దరూ ‘ధోనీ(ది అన్టోల్డ్ స్టోరి)’ సినిమాలో అక్కాతమ్ముళ్ల
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే సినిమా ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొట్టగా.. సినిమా షూటింగ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో షాక్ తగిలింది. తెలుగు సినిమా నిర్మాత పోకూరి రామారావు(64)
ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్(71) కన్నుమూశారు. శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం వేకువజామున గుండెపోటుతో మరణించారు. దీంతో యావత్ చిత్ర పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్దాలుగా 2వేలకు పైగా సినిమా పా�
కొద్ది రోజుల క్రితం ‘కమిట్మెంట్’ వెబ్ అంథాలజీ సిరీస్లోని నలుగురు ప్రధాన పాత్రధారులను ఇంట్రడ్యూస్ చేస్తూ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. నలుగురి కథగా రూపొందుతోన్న ఈ ఎరోటిక్ ఎంటర్టైనర్లో తేజస్వి
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు తన కూతురు మరియు కూతురి స్నేహితురాలుతో కలిసి జూబ్లీహిల్స్ లోని పార్కులో హీరోయిన్, దర్శకుర
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత మోసాలు చేసే వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. వివిధ రూపాల్లో అమయాకులను మోసం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే.. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ మోసం చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకట�
కరోనా వైరస్ దెబ్బకు అందరి జీవితాలూ ప్రభావితమయ్యాయి. ఎప్పుడూ షూటింగ్లతో బిజీగా ఉండే సినీ ప్రముఖులు లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమ్యారు. వర్కవుట్లు చేయడానికి జిమ్లు, వాకింగ్ చేయడానికి పార్కులు కూడా అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో కొందరు సి
సూపర్ స్టార్ మహేష్ ట్విట్టర్లో కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్లో మహేష్ బాబును అక్షరాలా కోటి మంది ఫాలో అవుతున్నారు. దీనితో ట్విట్టర్లో కోటి మందికి పైగా అత్యధిక ఫాలోయర్స్ ఉన్న సౌత్ ఇండియన్ హీరోగ�