Home » Tollywood
ఇటీవల వారానికి ఒక పెద్ద సినిమా అయినా రిలీజ్ అవుతుంది టాలీవుడ్ లో. అయినా కలెక్షన్లు రావట్లేదు. థియేటర్లకు జనాలు రావట్లేదు. ఈ నేపథ్యంలో ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడులోని రంగా థియేటర్ లో.....
అశ్వినీదత్ మాట్లాడుతూ.. ''ప్రేక్షకులు థియేటర్కి రాకపోవడానికి కరోనా ఒక కారణం మాత్రమే. అలాగే టికెట్ రేట్లు ఇష్టమొచ్చినట్టు పెంచడం, మళ్ళీ తగ్గించడం, మళ్ళీ పెంచడం........
అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారడంతో మళ్ళీ ఏమైందో తెలీదు కానీ మరోసారి దీనిపై మాట్లాడుతూ.. ''యాభై ఏళ్లుగా చిత్రసీమలో నిర్మాతగా కొనసాగుతున్నాను. నా తోటి నిర్మాతలందరితో................
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ''నేను నిర్మాత అశ్వినీదత్ గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అయన 50 ఏళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నారు. మనం ఏ హీరోని, ఏ డైరెక్టర్ను రెమ్యునరేషన్ తగ్గించుకోమనే అర్హత లేదు.
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సమస్యల వలయంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా టికెట్ ధరలు, థియేటర్లకు జనాలు రాకపోవడం, ఓటీటీ రిలీజ్ లు, పరిశ్రమలోని..........
తాజాగా జరిగిన ఫిలిం ఛాంబర్ సమావేశం తర్వాత తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ముత్యాల రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో చెప్పేవన్నీ ఫేక్ కలెక్షన్లే. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఫేక్ కలెక్షన్లు.........
గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ గడ్డు కాలం ఎదుర్కుంటుండటంతో సినీ పెద్దలు ఇటీవల వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా నేడు జూన్ 25న మధ్యాహ్నం 3.00 గంటలకు సినీ సమస్యలపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.
టాలీవుడ్ డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయ్యారు. వారి తీరుపై సెటైర్లు వేశారు. నటులు డైలాగులు నేర్చుకోవాలా? లేక నటనపై దృష్టి పెట్టాలా? అంటూ ఫైర్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి.(Chiranjeevi On Directors)
గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమకి కష్టాలు ఎదురవుతున్నాయి. టికెట్ రేట్లు పెరగడం, థియేటర్ కి జనాలు రాకపోవడం, ఓ టీటీ లో సినిమా త్వరగా రిలీజ్ అవ్వడం, హీరోల రెమ్యునరేషన్స్...........
నేను రాసిన కథలే నన్ను రాజ్యసభకు తీసుకొచ్చాయి. ఇది కథ కాదు.. నిజం. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు రావడం సంతోషంగా ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిస్థాయిలో పాల్గొని వివిధ అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటున్నా.