-
Home » top spot
top spot
వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్లో భారత్..
నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా 2-1 తేడాతో సిరీస్లో ముందున్న టీమిండియా.. మూడో టెస్టు విజయంతో ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా వరల్డ్ టెస్టు చాంపియన్షిప్(2019-21) ఫైనల్కు చేరుకుంది. 490 పాయింట్లతో టేబుల్లో అగ్రస్థానంలోకి వచ్చింది. వరుస రె�
టాప్లోకి ముంబై.. ఢిల్లీపై ఘన విజయం
MI vs DC IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 27 వ మ్యాచ్లో ఢిల్లీపై ముంబై ఇండియన్స్ 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. అబుదాబిలోని మైదానంలో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. కెప్టెన్ శ్రేయ�
బెంగళూరుపై 59పరుగుల తేడాతో ఢిల్లీ ఘన విజయం
ఐపీఎల్ 13వ సీజన్ 19వ మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో బెంగళూరును చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదిరిపోయే ఆటతీరుతో వరుసగా మ్యాచ్ల్లో గెలుస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి షాక్ ఇచ్చింది ఢిల
నిమిషానికి 95 ఆర్డర్లు: భారత్లో ఎక్కువ తిన్న వంటకం ఇదే
ఈ సంవత్సరంలో ఇండియన్స్ బాగా ఎక్కవ తిన్న వంటకం ఏంటో తెలుసా.. చికెన్ బిర్యానీ. అందులో ఆశ్చర్యమేమీ లేదు. స్విగ్గీ, జొమాటలలో ఆర్డర్ బుక్ చేసుకుని తినేవాళ్లు పెరిగిపోయారు. ఈ క్రమంలో 2019లో స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకుని తిన్నవారి లిస్ట్ విడుదల చేస
174 స్వర్ణాలు దక్కించుకున్న భారత్
భారత క్రీడాకారుల ప్రతిభ ప్రపంచ నలుమూలలా విస్తరిస్తుంది. మంగళవారం డిసెంబరు 10న ముగిసిన 13వ దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఛాంపియన్షిప్ ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 312 (174 స్వర్ణ, 93 రజత, 45 కాంస్యాలు) పతకాలు గెలిచి అ�