Home » Tourists Barge
ఒడిశాలోని పూరీ జిల్లాలో ఉన్న కోణార్క్ సూర్యదేవాలయంలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ-టికెటింగ్ సౌకర్యంలో లోపం కారణంగా వేలాది మంది పర్యాటకులు ప్రవేశ టిక్కెట్లు పొందలేకపోయారు.