Home » Tractor Sand
శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలు, కుటుంబకలహాలతో ఇద్దరు మహిళలపై మట్టిపోశారు ప్రత్యర్థులు. ఇద్దరు మహిళలపై ట్రాక్టర్ తో కంకర మట్టి వేశారు.