Home » traffic violations
డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరే సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదు. ఫోన్ మాట్లాడుతూ దొరికితే... వారి లైసెన్సులో రెండు పాయింట్లు నమోదవుతాయి. ఇది 12కు చేరితే డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేస�
ట్రాఫిక్ చలాన్లు విధించే తీరే మారిపోనుంది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎనేబుల్డ్ కెమెరాలను ఉపయోగించి.. ట్రాఫిక్ చలాన్లు విధించబోతున్నారు కేరళ పోలీసులు.
ఇకపై రాంగ్ రూట్ లో వెళ్లినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా తాట తీస్తామంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. జరిమానాల మోత మోగిస్తామంటున్నారు. రాంగ్ రూట్ లో బండి నడిపితే రూ.1700 ఫైన్ వేయనున్నారు. ట్రిపుల్ రైడింగ్ అయితే రూ.1200 జరిమానా వేస్తారు.
"ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన తర్వాత మీరు ట్రాఫిక్ పోలీసులకు చెప్పిన చమత్కారమైన సాకులు ఏంటి?" అని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా అడిగారు. దానికి ఇంకేమంది నెటిజన్లు కూడా వీర లెవెల్లో స్పందించి పుంఖాను పుంఖాలుగా సమాధానాలు చెప్పేశారు. వ�
హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలు
I was fined for no helmet : బైక్ నడిపే సమయంలో..తాను హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ వేశారంటూ..సినీ నటి తాప్సీ వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారామె. సినిమాలు, ఇతర విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ..అభిమానులతో పంచుకుంటారనే సంగతి తెలి�
సినీ హీరో రాజశేఖర్కు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయాలనీ పోలీసులు ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ఆర్టీఏకి లేఖను రాశారు. ఇటీవల రాజశేఖర్ కారు ప్రమాదానికి గురవగా.. �
ట్రాఫిక్ నిబంధలన ఉల్లంఘనలపై చలాన్లు విధించడంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
కొత్త రూల్స్ ప్రకారం.. వెహికల్ తీయాలి అంటేనే బెంబేలెత్తిపోతున్నారు వాహనదారులు. భారీగా ఫైన్లు పడుతుండడంతో పరేషాన్ లో ఉన్నారు. వేలకు వేల జరిమానాలతో షాక్ అవుతున్నారు. వేస్తున్న ఫైన్స్ కట్టాలంటే బండి అమ్మినా అంత డబ్బు వచ్చే పరిస్థితి లేదు. దే�
రోజురోజుకి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝలిపిస్తున్నా.. వారి తీరు మారడం లేదు. ఇలా రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిపై అక్షరాల 2 కోట్లక�