Home » train accident
ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైలు పట్టాలు, రోడ్డుపై నడుస్తూ యువత ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు కనీసం వాహనాల శబ్దమైనా వినపడకుండా సౌండ్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్ ద్వారా పాటలు వింటూ రైలు పట్టాలు దాటుతూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. యువత
మహారాష్ట్రలోని గోందియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొనటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్గఢ్ బిలాస్పుర్ నుంచి రాజస్థాన్ జోధ్పుర్కు వెళ్తున్న భగత్ కి కోఠీ ప్యాసింజర్ ట్రైన్.. ఓ గూడ్స్ ట్రైన్ను ఢీకొట్టింది. అర్ధ
పట్టాలపై ఉన్న ఓ ట్రక్కును రైలు ఢీ కొట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని సిద్ధేశ్వర్ రైల్వే క్రాసింగ్ బాల్కీ ఏరియాలో చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం ఓ ట్రక్కు పలు సామగ్రితో వెళ్తుంది. ట్రాక్ దాటుతోన్న సమయంలో ఆ ట్రక్కులో య�
ముంబైలోని మాతుంగా రైల్వే స్టేషన్ సమీపంలో దాదర్-పుదుచ్చేరీ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న సీఎస్ఎమ్టీ-గదగ్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగిందని సెంట్రల్
పట్టాలపై ఎర్ర చీర కట్టి.. ప్రమాదం తప్పించిన మహిళ
ఉత్తరప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. దీనికి కారణం ఓ గ్రామీణ మహిళ, ఎర్ర చీర. అవును ఓ మహిళ ఎంతో చాకచక్యంగా..
కాంగోలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా మృతి చెందినట్లు అక్కడి మీడియాలో వెల్లడవుతుంది. ఈ ప్రమాదంలో అనేక మందికి తీవ్ర గాయాలవగా.. మృతుల్లో చిన్నారులు..
ముంబై నుంచి హజ్రత్ నిజాముద్దీన్(ఢిల్లీ)కి వెళ్తున్నఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్ప్రెస్.. గుజరాత్ లోని వల్సాడ్ సమీపంలో.. పట్టాలపై ఉన్న సిమెంట్ పిల్లర్ ను ఢీకొట్టింది
అమెరికాలో మోంటానాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోగా 50మంది పరిస్థితి విషమంగా ఉంది. మోంటానాలో రైలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన జరిగింది.
Pakistan train accident: దాయాది దేశం పాకిస్తాన్ లో రెండు రైళ్లు ఢీ కొన్నాయి. మిల్లట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను సర్ సయ్యద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఢీ కొన్నాయి. రేతి – దాహర్కి రైల్వే స్టేషన్ల మధ్య గోట్కీ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 50మంది వరకూ చన