Home » train accident
తాజా ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ తీగతలను సరిచేసి ..
పెద్దపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది.
పెద్దపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ కు 44 బోగీలతో ..
కేరళ రాష్ట్రంలో విషాధ ఘటన చోటు చేసుకుంది. పాలక్కాడ్ జిల్లాలోని షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో కేరళ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని
మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం ఇంతకుముందు చోటుచేసుకున్న బాలాసోర్ ఘోర ప్రమాదానికి అద్దం పడుతోందని చెప్పారు.
తిరువళ్లూరు జిల్లా సమీపంలోని కవారైపెట్టై రైల్వే స్టేషన్ వద్ద ఆగిన గూడ్స్రైలును ఏపీకి వెళ్తున్న మైసూరు-దర్భంగా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది.
యూపీలోని కార్పూర్ లో సబర్మతి ఎక్స్ప్రెస్ (వారణాసి - అహ్మదాబాద్) శుక్రవారం రాత్రి 2.30 గంటల సమయంలో పట్టాలు తప్పింది. రైలుకు చెందిన 22 కోచ్ లు
విశాఖ పట్టణం రైల్వే స్టేషన్ పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ లో ఆగిఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కవచ్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ను లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం భారత రైల్వే వాడుతోంది. అయినా ప్రమాదాలు ఆగడం లేదు.
ఏ టెక్నాలజీ లేని సమయంలోనే, మ్యానువల్గా నడిచినప్పుడే ట్రైన్ యాక్సిడెంట్లు పెద్దగా జరిగేవి కాదు. టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సిగ్నల్ సిస్టమ్ అన్నీ వచ్చాక పెను విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.